BREAKING
మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కుల కోసం గళమెత్తిన ఏఐసిసిటియు తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి మరణంలోనూ బిడ్డను వదలని తల్లి ప్రేమ బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కుల కోసం గళమెత్తిన ఏఐసిసిటియు తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి మరణంలోనూ బిడ్డను వదలని తల్లి ప్రేమ బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం
www.ntodaynews.com

ముసునూరు గురుకులంలో మరోసారి వంద శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 08:46 PM
21 వీక్షణలు

ముసునూరు గురుకులంలో మరోసారి వంద శాతం ఉత్తీర్ణత

ఏలూరు జిల్లా ముసునూరు

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ముసునూరు లోని ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకులం మరోసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కాకర్ల లక్ష్మీకుమారి తెలిపారు.

మొత్తం 80 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా అందరూ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 70 మంది ప్రథమ శ్రేణిలో, 7 మంది ద్వితీయ శ్రేణిలో, 3 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

550 కంటే అధిక మార్కులు 9 మంది విద్యార్థినులు సాధించగా, 500 కంటే అధిక మార్కులు 34 మంది సాధించారు. తుమ్మల జ్యోతిర్మయి 573 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. సి.హెచ్ సాయి వర్షిణి, యు. నాగ వైష్ణవి 563 మార్కులతో వరుసగా ద్వితీయ స్థానాల్లో నిలిచారు.

వంద శాతం ఫలితాలను మరోసారి నిలబెట్టిన విద్యార్థినులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, పేరెంట్స్ కమిటీ చైర్మన్, సభ్యులు అభినందించారు.