BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ముసునూరు గురుకులంలో మరోసారి వంద శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 08:46 PM
61 వీక్షణలు

ముసునూరు గురుకులంలో మరోసారి వంద శాతం ఉత్తీర్ణత

ఏలూరు జిల్లా ముసునూరు

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ముసునూరు లోని ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకులం మరోసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కాకర్ల లక్ష్మీకుమారి తెలిపారు.

మొత్తం 80 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా అందరూ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 70 మంది ప్రథమ శ్రేణిలో, 7 మంది ద్వితీయ శ్రేణిలో, 3 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

550 కంటే అధిక మార్కులు 9 మంది విద్యార్థినులు సాధించగా, 500 కంటే అధిక మార్కులు 34 మంది సాధించారు. తుమ్మల జ్యోతిర్మయి 573 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. సి.హెచ్ సాయి వర్షిణి, యు. నాగ వైష్ణవి 563 మార్కులతో వరుసగా ద్వితీయ స్థానాల్లో నిలిచారు.

వంద శాతం ఫలితాలను మరోసారి నిలబెట్టిన విద్యార్థినులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, పేరెంట్స్ కమిటీ చైర్మన్, సభ్యులు అభినందించారు.