BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

నర్సాపూర్ లొ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన..

తెలంగాణ
17 Jul, 2025 - 07:49 AM
319 వీక్షణలు
నర్సాపూర్ లొ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన.. (NTODAY NEWS లక్ష్మి ప్రసాద్ నర్సాపూర్ ప్రతినిధి ) 1.మెదక్ జిల్లా ఇంచార్జ్ తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ కర్మ గారాల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన నస్తీపూర్ గ్రామస్తులు. 2.గ్రామంలోని సమస్యల పరిస్కార కోసం వినతిపత్రం అందజేత. 3,నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజి రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికీ వినతిపత్రం అందజేసిన జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వరిగుంతం కృష్ణ గురువారం నర్సాపూర్ పట్టణంలో సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు మహిళా సంక్షేమ పథకాలను వివరించడానికి వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేయడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా బొకేతో షాలుతో సత్కరించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మంత్రికీ బహుకరించి మంత్రి గడ్డం వివేక్ కి సంగారెడ్డి మెయిన్ రోడ్డు నుండి నస్తీపూర్ విలేజ్ లోపల వరకు డాంబర్ రోడ్ మరమ్మత్తులు చేసి నూతన డాంబర్ రోడ్ సాంక్షన్ అదేవిధంగా బటర్ఫ్లై లైట్స్ మూడు సాంక్షన్ చేయగలరని అదేవిధంగా నస్తిపూర్ గేటు వద్ద బస్టాండ్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రికీ టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో వరిగుంతం కృష్ణ నస్తిపూర్ గ్రామ సమస్యల వినతి పత్రం మంత్రివర్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నస్తీపూర్ గ్రామస్తులు యూత్ కాంగ్రెస్ విలేజ్ కోఆర్డినేట్రీ నీరుడి అనిల్ యూత్ కాంగ్రెస్ నాయకులు గొడుగు నరసింహులు యూత్ కాంగ్రెస్ మండల నాయకులు ఫారుక్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube