BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 08:07 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కార్యకర్తలకు అండగా ఎమ్మెల్యే. కొలికపూడి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Sep, 2026 - 08:07 AM
59 వీక్షణలు

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి 100 మంది కార్యకర్తలకు ప్లాటినా బైకులు అందజేత

కార్యకర్తలకు అండగా ఎమ్మెల్యే.. 100 మందికి ప్లాటినా బైకులు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించే కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు తన సొంత నిధులతో 100 కొత్త ప్లాటినా బైకులు అందజేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా గంపలగూడెం మండలానికి చెందిన ఐదుగురు కార్యకర్తలకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కొలికపూడి శ్రీనివాసరావు స్వయంగా కొత్త ప్లాటినా బైకులను అందజేశారు.

పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఈ బైకులు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, వెన్నెముక అనే నమ్మకంతో వారికి అవసరమైన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల సేవలను గుర్తించి ప్రోత్సహించడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అండగా ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.