BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
20 May, 2026 - 07:47 PM
97 వీక్షణలు

​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా ఎస్పీ  శరత్ చంద్ర పవార్ ఐపీఎస్  ఆదేశాల మేరకు బుధవారం నార్కట్‌పల్లి టౌన్‌లో పోలీసులు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.

​హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో నుండి ప్రత్యేకంగా శిక్షణ పొందిన గంజాయి గుర్తింపు శునకం (స్నిఫర్ డాగ్) సహాయంతో స్థానిక బస్టాండ్, ప్రధాన చౌరస్తాలు, పాన్ షాపులు, హోటళ్లు మరియు యువత ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో ఈ అకస్మిక తనిఖీలు చేపట్టారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిఘా ఉంచేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

​ఈ తనిఖీల సందర్భంగా స్థానిక ప్రజలకు, యువతకు మాదకద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు అని  గంజాయి వంటి వ్యసనాలకు బానిసలైతే కుటుంబాలు రోడ్డున పడతాయి.అని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో  నార్కట్‌పల్లి,  సన్ ఇన్సెక్టర్ విష్ణు మూర్తి , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..