www.ntodaynews.com
నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం..
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం..
దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) నూతన న్యాయమూర్తులుగా ఎంపికైన ఐదుగురు ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) వీరితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
జడ్జిలుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వారిలో జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్పల్లి ఉన్నారు. వీరితో పాటు సీనియర్ అడ్వకేట్ సుబ్రమణి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ ఐదుగురి రాకతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మరింత పెరగనుంది.