BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

నేపాల్‌కు అతి యువ ప్రధానమంత్రి… బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 04:42 PM
150 వీక్షణలు

నేపాల్‌కు అతి యువ ప్రధానమంత్రి… బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం

నేపాల్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. 35 ఏళ్ల బాలేంద్ర షా దేశ ప్రధానమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి, తాత్కాలిక ప్రధానమంత్రి సుశీల కార్కీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంజినీరింగ్ నేపథ్యంతో ప్రజాసేవపై ఆసక్తి కనబరిచిన బాలేంద్ర షా యువతలో మంచి గుర్తింపు పొందారు. అతి తక్కువ వయసులోనే దేశ అత్యున్నత పదవిని చేపట్టడం విశేషంగా మారింది. యువ నాయకత్వంతో పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు వేగం తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో నేపాల్ ప్రజలు ఈ యువ ప్రధానిపై భారీ ఆశలు పెట్టుకున్నారు.