BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

ప్రపంచ రెజ్లింగ్‌లో భారత మహిళల సత్తా.. మాన్సికి రజత పతకం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:19 PM
11 వీక్షణలు

ప్రపంచ రెజ్లింగ్‌లో భారత మహిళల సత్తా.. మాన్సికి రజత పతకం

అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు సత్తా చాటారు. మొత్తం మూడు పతకాలతో భారత్‌ మెరిసింది.

68 కిలోల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన చెంగ్లింగ్‌ సాంగ్‌తో తలపడిన మాన్సి లాథర్‌ పోరాడి ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది.

మరోవైపు కాంస్య పతక పోరులో భారత రెజ్లర్లు తన్వి మగ్దుమ్‌ (57 కిలోలు), కోమల్‌ (59 కిలోలు) అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రత్యర్థులను ఓడించారు. దీంతో ఇద్దరూ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.

యువ మహిళా రెజ్లర్ల విజయాలతో అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లింగ్‌ ఖ్యాతి మరింత పెరిగింది.