నేపాల్లో ప్రకృతి విలయం
నేపాల్లో ప్రకృతి విలయం
National : నేపాల్లో భూకంపం, కొండచరియలు, హిమానీనదాల విరిగిపడటంతో భోటెకోశి నది ఉగ్రరూపం దాల్చి మెరుపు వరదలు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రకృతి విపత్తులో 160 మందికిపైగా జలసమాధి కాగా, 750 మందికిపైగా పర్యాటకుల ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు, 37 మంది ప్రవాస
133 37 మ
భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఇళ్లు,
వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. నేపాల్ ఆర్మీ సహాయక చర్యలు ముమ్మరం చేసింది.
తెలంగాణ వాసులకు ప్రత్యేక హెల్ప్ లైన్
నేపాల్లో వరదల కారణంగా చిక్కుకున్న తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, సమన్వయ కేంద్రం ఏర్పాటు చేశారు. MEA, ఖాట్మండు భారత
ప్రభుత్వం సమన్వయం
రాయబార కార్యాలయం చేస్తోంది. వివరాల కోసం వందన: 9871999044, సి.హెచ్. చక్రవర్తి: 9949351270, జి. రక్షిత్ నాయక్: 9618597969 నంబర్లను
సంప్రదించవచ్చు.