www.ntodaynews.com
నేర ప్రవృత్తి వీడకుంటే కఠిన చర్యలు తప్పవు.. రౌడీపీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్.
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా మదనపల్లి
నేర ప్రవృత్తి వీడకుంటే కఠిన చర్యలు తప్పవు.. రౌడీపీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్.
మదనపల్లి: జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారి ఆదేశాల మేరకు ఆదివారం రౌడీషీటర్లు, పాత నేరస్థులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.