BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

నేరడా బ్రిడ్జి కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Jun, 2026 - 05:29 PM
15 వీక్షణలు

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ–గాదిరెడ్డిపల్లె గ్రామాల మధ్య అనుసంధాన బ్రిడ్జి నిర్మించాలంటూ కాసోజు శంకరాచారి నేతృత్వంలో 100 మందికి పైగా రైతులు, మహిళలు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ  రెండు ఊర్ల మధ్య బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలు స్తంభించి రైతులు, విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని . పంటలను మార్కెట్‌కు తరలించలేక రైతులు నష్టపోతున్నారు అని వాపోయారు  రైతుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే రోడ్డు మరియు భవనాల శాఖ అధికారులను ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ భరోసాతో గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ నాయకులు, మహిళా రైతులు పాల్గొన్నారు.