BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

నేరడా బ్రిడ్జి కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Jun, 2026 - 05:29 PM
89 వీక్షణలు

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ–గాదిరెడ్డిపల్లె గ్రామాల మధ్య అనుసంధాన బ్రిడ్జి నిర్మించాలంటూ కాసోజు శంకరాచారి నేతృత్వంలో 100 మందికి పైగా రైతులు, మహిళలు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట భారీ ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ  రెండు ఊర్ల మధ్య బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలు స్తంభించి రైతులు, విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని . పంటలను మార్కెట్‌కు తరలించలేక రైతులు నష్టపోతున్నారు అని వాపోయారు  రైతుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే రోడ్డు మరియు భవనాల శాఖ అధికారులను ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ భరోసాతో గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ నాయకులు, మహిళా రైతులు పాల్గొన్నారు.