www.ntodaynews.com
నగరిలో మాజీ ఎమ్మెల్యే ఆర్ కె. రోజా ఆధ్వర్యంలో “వెన్నుపోటు రెండేళ్లు” నిరసన కార్యక్రమ
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
చిత్తూరు జిల్లా నగరిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్వర్యంలో “వెన్నుపోటు రెండేళ్లు” అనే నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలతో కార్యక్రమం ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది.