BREAKING
పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జనార్ధనవరం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జనార్ధనవరం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్
www.ntodaynews.com

రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణ
06 Apr, 2025 - 07:19 AM
228 వీక్షణలు
రాములవారి పల్లకి సేవలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (NTODAY NEWS ) కూనూరు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో శివాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, దంపతులు హాజరయ్యారు . వారికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం స్వామివారి పల్లకి సేవలో తరించారు ఈ సందర్భంగా నగరికల్ శాసనసభ్యులు మాట్లాడుతూ స్థానిక శివాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం ఇందిరా నగర్లో వెలసి ఉన్న రామాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ కార్యక్రమానికి శివాలయ కమిటీ సభ్యులు, కనకదుర్గ అమ్మవారి కమిటీ సభ్యులు, గ్రామంలో భక్త జనాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube