టెక్కే మార్కెట్ యార్డ్ నుండి 5 k రన్ ప్రారంభించిన కలెక్టర్
నంద్యాల లోని టెక్కే మార్కెట్ యార్డ్ నుండి 5 k రన్ ప్రారంభించిన కలెక్టర్ రాజకుమారి గనియా
నంద్యాల పట్టణంలో సెన్సస్ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా (26-04-2026) ఉదయం నిర్వహించిన 5 కే రన్ కార్యక్రమాన్ని టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా గారు
ప్రజల్లో జనాభా గణన (సెన్సస్)పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు ఉత్సాహంగా సాగిన సెన్సెస్ 5 కే రన్ కార్యక్రమం
ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు. “సెన్సస్ ప్రతి పౌరుని బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ రన్ ముఖ్య పాత్ర
జిల్లా అధికారులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన 5 కే రన్