BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

నంద్యాల to గుంతకల్ నూతన రైలు సేవను ప్రారంభించిన బైరెడ్డి శబరి.

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
13 May, 2026 - 10:40 AM
65 వీక్షణలు

బైరెడ్డి శబరి నంద్యాల MP, TDP జాతీయ ప్రధాన కార్యదర్శి  గారు 12-05-26 ఈరోజు గుంతకల్లు – నంద్యాల – మార్కాపురం మార్గంలో నూతన రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు, సాధారణ ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం  కలుగుతుంది.

ప్రజల అవసరాలను గుర్తించి ప్రాంత అభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్యక్రమంలో నేను ఎప్పుడూ ముందుంటాను. ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కృషి చేస్తాను.

ఈ రైలు సేవ లు విజయవంతంగా కొనసాగుతూ వేలాది కుటుంబాల ప్రయాణాన్ని సులభతరం చేయాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను అని బైరెడ్డి శబరి  అన్నారు.