BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

నంద్యాల to గుంతకల్ నూతన రైలు సేవను ప్రారంభించిన బైరెడ్డి శబరి.

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
13 May, 2026 - 10:40 AM
98 వీక్షణలు

బైరెడ్డి శబరి నంద్యాల MP, TDP జాతీయ ప్రధాన కార్యదర్శి  గారు 12-05-26 ఈరోజు గుంతకల్లు – నంద్యాల – మార్కాపురం మార్గంలో నూతన రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు, సాధారణ ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం  కలుగుతుంది.

ప్రజల అవసరాలను గుర్తించి ప్రాంత అభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్యక్రమంలో నేను ఎప్పుడూ ముందుంటాను. ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కృషి చేస్తాను.

ఈ రైలు సేవ లు విజయవంతంగా కొనసాగుతూ వేలాది కుటుంబాల ప్రయాణాన్ని సులభతరం చేయాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను అని బైరెడ్డి శబరి  అన్నారు.