www.ntodaynews.com
నంద్యాల వందేమాతరం సమావేశం మందిరంలో మనబడి - మన భవిష్యత్తు
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
నంద్యాల వందేమాతరం సమావేశం మందిరంలో మనబడి - మన భవిష్యత్తు, & MEO' స్ తో సమావేశమైన కలెక్టర్
జిల్లాలో అమలవుతున్న మన బడి - మన భవిష్యత్తు కార్యక్రమం కింద రెండో విడతలో మంజూరైన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని వందేమాతరం సమావేశ మందిరంలో మన బడి - మన భవిష్యత్తు పెండింగ్ పనులపై సంబంధిత ఎంఈఓ లతో సమావేశం జరిగింది.