BREAKING
లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా గుంటూరు నగర పరిధిలోని తక్కెళ్ళపాడు బైపాస్ రోడ్డులో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ గారు డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై ఈరోజు తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వైయస నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ కాలువల పరిధిలో 2026-27 సంవత్సరానికి చేపట్టనున్న 578 ఆపరే అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా గుంటూరు నగర పరిధిలోని తక్కెళ్ళపాడు బైపాస్ రోడ్డులో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ గారు డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై ఈరోజు తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వైయస నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ కాలువల పరిధిలో 2026-27 సంవత్సరానికి చేపట్టనున్న 578 ఆపరే అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక
www.ntodaynews.com

నంద్యాలలో యువకుడి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
19 Apr, 2026 - 01:11 PM
45 వీక్షణలు

నంద్యాలలో యువకుడి దారుణ హత్య, నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

N.కొత్తపల్లి మెట్ట సమీపంలో యువకుడిని వెంటాడి కత్తులతో దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, మృతుడు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన షేక్ కరిముల్లా (28)గా గుర్తించారు. కొత్తపల్లి – భీమవరం రోడ్డులో దుండగులు అతడిని వెంటాడి, కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు భార్య తరఫున బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.