BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 05:59 PM
134 వీక్షణలు

నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి

గౌతు.లచ్చన్న - నేటి రాజకీయ నాయకులకి ఆదర్శం

నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి

ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు ప్రసంగం

నూజివీడు టౌన్: నేటి రాజకీయ నాయకులకి గౌతు.లచ్చన్న ఆదర్శంగా నిలిచినట్టు ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం (రిజిస్టర్ నంబర్ 222/2019) వ్యవస్థాపక అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు ఈ రోజు ఉదయం జరిగిన వర్ధంతి కార్యక్రమంలో చెప్పారు.ఈ కార్యక్రమం నూజివీడు బస్టాండ్ సెంటర్ వద్ద గౌతు.లచ్చన్న కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గౌతు.లచ్చన్న నాయకత్వం ప్రజల కోసం చేసిన అమూల్యమైన సేవలు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇతర ముఖ్య విషయాలు: పాలసీ రద్దు: గౌతు.లచ్చన్న నాయకత్వం వల్ల కల్లుగీత కార్మికుల వ్యతిరేక పాలసీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానంతో నెగ్గించడంలో ఆయన పాత్ర మరువలేనిది. రైతు సమస్యలు: గౌడ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పోసిన. చెంచు రామారావు రైతన్న సమస్యల కోసం ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు 45 రోజులు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ప్రజలకు సేవ: పేదలకు రవ్వకేసరి, పులిహోర, వేసవి దాహం తీర్చేందుకు విజయ డెయిరీ మజ్జిగ పంపిణీ. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం యొక్క అనేక కీలక నాయకులు, సామాజిక కార్యకర్తలు, మరియు నూతన రాష్ట్ర గౌడ సంఘం నాయకులు పాల్గొన్నట్లు మరీదు శివరామకృష్ణ తెలియజేశారు