www.ntodaynews.com
నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత.
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
నరసరావుపేటలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆటోలో సుమారు నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆటోను రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.