BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

NSS ప్రత్యేక శిబిరం ప్రారంభం

తెలంగాణ
01 Dec, 2025 - 09:32 AM
267 వీక్షణలు

NSS ప్రత్యేక శిబిరం ప్రారంభం.

NTODAY NEWS: పుంగనూరు  పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆద్వర్యంలో NSS ప్రత్యేక శిబిరం భగత్ సింగ్ కాలనీలోని మునిసిపల్ ప్రైమరీ పాఠశాల నందు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రత్యేక శిబిరం 01-12-2025 నుండి 07-12-2025 వరకు జరుగునని ఈ కార్యక్రమంలో విద్యార్థులు సేవాభావాన్ని క్రమశిక్షణను అలవర్చుకొని మంచి పౌరులుగా ఎదగాలని కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ నాయుడు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి నటరాజ రెడ్డి విద్యార్థులు ప్రజలందరికీ పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భాగ్యమ్మ ఆరోగ్య విషయాలపై స్థానిక పాఠశాలలోని విద్యార్థుల తల్లితండ్రులకు అవగాహన పెంపొందించి విద్యార్థులు హాజరు శాతం పెంపొందించే చర్యలు చేపట్టాలని NSS వాలంటీర్లకు సూచించారు. స్థానిక ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సుబ్బరాజు విద్యార్థులందరూ సేవాభావంతో సమాజ సేవకు తోడ్పడాలని సూచించారు. అలాగే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు పుంగనూరులోని వీధులలో మరియు భగత్ సింగ్ కాలనీలో ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కోసం ర్యాలీని నిర్వహించారు. Follow us on Website Facebook Instagram YouTube