BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు పంపిణీ .. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు పంపిణీ .. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన
www.ntodaynews.com

NSS ప్రత్యేక శిబిరం ప్రారంభం

తెలంగాణ
01 Dec, 2025 - 09:32 AM
304 వీక్షణలు

NSS ప్రత్యేక శిబిరం ప్రారంభం.

NTODAY NEWS: పుంగనూరు  పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆద్వర్యంలో NSS ప్రత్యేక శిబిరం భగత్ సింగ్ కాలనీలోని మునిసిపల్ ప్రైమరీ పాఠశాల నందు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రత్యేక శిబిరం 01-12-2025 నుండి 07-12-2025 వరకు జరుగునని ఈ కార్యక్రమంలో విద్యార్థులు సేవాభావాన్ని క్రమశిక్షణను అలవర్చుకొని మంచి పౌరులుగా ఎదగాలని కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ నాయుడు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి నటరాజ రెడ్డి విద్యార్థులు ప్రజలందరికీ పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భాగ్యమ్మ ఆరోగ్య విషయాలపై స్థానిక పాఠశాలలోని విద్యార్థుల తల్లితండ్రులకు అవగాహన పెంపొందించి విద్యార్థులు హాజరు శాతం పెంపొందించే చర్యలు చేపట్టాలని NSS వాలంటీర్లకు సూచించారు. స్థానిక ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సుబ్బరాజు విద్యార్థులందరూ సేవాభావంతో సమాజ సేవకు తోడ్పడాలని సూచించారు. అలాగే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు పుంగనూరులోని వీధులలో మరియు భగత్ సింగ్ కాలనీలో ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కోసం ర్యాలీని నిర్వహించారు. Follow us on Website Facebook Instagram YouTube