BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఒకే నంబర్ ప్లేట్‌తో మూడు హోండా యాక్టివాలు.. ముగ్గురు అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 01:18 PM
62 వీక్షణలు

ప్రభుత్వ అధికారులను మోసం చేసేందుకు ఒకే నంబర్ ప్లేట్‌ను మూడు హోండా యాక్టివా ద్విచక్ర వాహనాలకు అమర్చిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో TS09 FE 4997 నంబర్‌ను మూడు వాహనాలకు వినియోగించినట్లు గుర్తించారు. ఫైనాన్స్ కంపెనీలు వాహనాలను సీజ్ చేయకుండా తప్పించుకోవడం, అలాగే ట్రాఫిక్ చలానాల నుంచి బయటపడేందుకే ఈ నకిలీ నంబర్ ప్లేట్ ఎత్తుగడకు పాల్పడినట్లు వెల్లడైంది.

నిందితుల వద్ద నుంచి మూడు హోండా యాక్టివా ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలను తప్పుదోవ పట్టించే కుట్రను పోలీసులు ఛేదించారు.

ఈ ఘటనపై వారాసిగూడ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 316(2) కింద కేసు నమోదు చేశారు. చార్మినార్ టాస్క్‌ఫోర్స్, వారాసిగూడ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.