BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై అపోహలు వద్దు – ఇంటింటి సర్వేను సద్వినియోగం చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 03:12 PM
41 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి గ్రామంలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే కొనసాగుతోంది. అర్హత కలిగిన ప్రతి వయోజనుడు తమ ఓటు హక్కును పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు తుమ్మల జగన్ కోరారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ బూత్‌ల పరిధిలో అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మల కరుణాకర్, అంబటి చలపతిరావు, చెన్నారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఓరుగంటి రామారావు, ఓరుగంటి శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.