BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై అపోహలు వద్దు – ఇంటింటి సర్వేను సద్వినియోగం చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 03:12 PM
101 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి గ్రామంలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే కొనసాగుతోంది. అర్హత కలిగిన ప్రతి వయోజనుడు తమ ఓటు హక్కును పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు తుమ్మల జగన్ కోరారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ బూత్‌ల పరిధిలో అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మల కరుణాకర్, అంబటి చలపతిరావు, చెన్నారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఓరుగంటి రామారావు, ఓరుగంటి శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.