BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ఓటర్ల జాబితాలో పేర్ల తప్పులకు రీ-వెరిఫికేషన్.. ఆధారాలతో హాజరు కావాలి

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
13 Aug, 2026 - 02:34 PM
37 వీక్షణలు

ఓటర్ల జాబితాలో పేర్ల తప్పులకు రీ-వెరిఫికేషన్.. ఆధారాలతో హాజరు కావాలి

సారిపల్లి గ్రామం : ఓటర్ల జాబితాలో పేర్లు, ఇంటిపేర్లు, ఇతర వివరాల్లో స్పెల్లింగ్ తప్పులు ఉన్న వారికి రీ-వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు బీఎల్‌ఓ (BLO) తెలిపారు.

ఈ సందర్భంగా సంబంధిత ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, పేరులో స్పెల్లింగ్ తప్పులు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉన్నట్లయితే ఆగస్టు 22న గ్రామ సచివాలయానికి అవసరమైన ఆధార పత్రాలతో హాజరు కావాలని బీఎల్‌ఓ సూచించారు.

ఓటర్ల వివరాల సవరణకు సంబంధించిన ఆధార పత్రాలను వెంట తీసుకురావాలని, రీ-వెరిఫికేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని కోరారు.

ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బీఎల్‌ఓ సూచించారు.