BREAKING
ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్
www.ntodaynews.com

ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన.. జులై 31 నాటికి ముసాయిదా జాబితా ముద్రణ: ఆర్వీ కర్ణన్‌

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:42 PM
11 వీక్షణలు

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కీలక ప్రకటన చేశారు. జులై 31 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాను ముద్రిస్తామని తెలిపారు. సెప్టెంబర్‌ 20 వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించి పరిశీలిస్తామని చెప్పారు.

అక్టోబర్‌ 1న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కింద దాదాపు 22 లక్షల మందికి పైగా ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయిందని, మరో 25 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్‌ చేయాల్సి ఉందని తెలిపారు.

ఈ ప్రక్రియలో బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వోలు)తో పాటు అన్ని రాజకీయ పార్టీల తరఫున బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా పాల్గొంటారని ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు.