BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన.. జులై 31 నాటికి ముసాయిదా జాబితా ముద్రణ: ఆర్వీ కర్ణన్‌

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:42 PM
46 వీక్షణలు

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కీలక ప్రకటన చేశారు. జులై 31 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాను ముద్రిస్తామని తెలిపారు. సెప్టెంబర్‌ 20 వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించి పరిశీలిస్తామని చెప్పారు.

అక్టోబర్‌ 1న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కింద దాదాపు 22 లక్షల మందికి పైగా ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయిందని, మరో 25 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్‌ చేయాల్సి ఉందని తెలిపారు.

ఈ ప్రక్రియలో బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వోలు)తో పాటు అన్ని రాజకీయ పార్టీల తరఫున బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా పాల్గొంటారని ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు.