BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన.. జులై 31 నాటికి ముసాయిదా జాబితా ముద్రణ: ఆర్వీ కర్ణన్‌

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:42 PM
77 వీక్షణలు

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కీలక ప్రకటన చేశారు. జులై 31 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాను ముద్రిస్తామని తెలిపారు. సెప్టెంబర్‌ 20 వరకు అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించి పరిశీలిస్తామని చెప్పారు.

అక్టోబర్‌ 1న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కింద దాదాపు 22 లక్షల మందికి పైగా ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయిందని, మరో 25 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్‌ చేయాల్సి ఉందని తెలిపారు.

ఈ ప్రక్రియలో బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వోలు)తో పాటు అన్ని రాజకీయ పార్టీల తరఫున బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా పాల్గొంటారని ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు.