BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ

తెలంగాణ
11 Feb, 2026 - 05:21 AM
242 వీక్షణలు
  అంత్యోదయ దివస్ సందర్భంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ NTODAY NEWS: కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రతినిధి  బోరా శివారెడ్డి గొల్లప్రోలు పట్టణ బీజేపీ కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని అంత్యోదయ దివస్‌గా ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిట్టా మధు మాట్లాడుతూ, 1916 సెప్టెంబర్ 25న జన్మించిన దీనదయాళ్ ఉపాధ్యాయ సమగ్ర మానవతావాదం (ఏకాత్మ మానవతావాదం) అనే రాజకీయ తత్వాన్ని ప్రతిపాదించారని తెలిపారు. ప్రతి మానవుని శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల సమగ్ర వికాసమే సమాజ పురోగతికి పునాది అని ఆయన భావించారని వివరించారు. భారత్ స్వావలంబన దేశంగా ఎదగాలని, పాశ్చాత్య సిద్ధాంతాలపై పూర్తిగా ఆధారపడకూడదని ఉపాధ్యాయ అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాత్మక దిశానిర్దేశం చేసిన నేతగా, అనంతరం భారతీయ జనతా పార్టీకి మార్గదర్శకుడిగా ఉపాధ్యాయ సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కర్రి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు మేడసాని కామరాజు, కోశాధికారి పెద్దిశెట్టి మహేష్, ఓబీసీ నాయకుడు చీపూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. #DeendayalUpadhyaya #AntyodayaDiwas #IntegralHumanism #BJP #JanSangh #PoliticalIdeology #Gollaprolu #KakinadaDistrict #Tribute Follow us on Website Facebook Instagram YouTube