BREAKING
రాష్ట్ర YSR ట్రేడ్ యూనియన్ కమిటీ సెక్రటరీ గా ఎన్నికైనా శ్రీ G.జయరామిరెడ్డి ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య కోహెడ మండల్ ​దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విషాదం: వడదెబ్బతో రికార్డు అసిస్టెంట్ నరేష్ మృతి ​భార్య కాపురానికి రాలేదని లక్సెట్టిపేటలో వ్యక్తి ఆత్మహత్య మహిళల భద్రత - మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం: అన్నమయ్య జిల్లా పోలీసుల వినూత్న ప్రచార హోరు.. పుంగనూరు లోAISF జిల్లా స్థాయి శిక్షణా తరగతుల కరపత్రాల విడుదల 56వ డివిజన్‌లో ముమ్మరంగా అంబలి పంపిణీ ​మంచిర్యాలలో 24వ రోజుకు చేరిన 'దివాకరన్న పెరుగన్నం' పంపిణీ ​రాముని చెరువు అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు ​పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రాష్ట్ర YSR ట్రేడ్ యూనియన్ కమిటీ సెక్రటరీ గా ఎన్నికైనా శ్రీ G.జయరామిరెడ్డి ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య కోహెడ మండల్ ​దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విషాదం: వడదెబ్బతో రికార్డు అసిస్టెంట్ నరేష్ మృతి ​భార్య కాపురానికి రాలేదని లక్సెట్టిపేటలో వ్యక్తి ఆత్మహత్య మహిళల భద్రత - మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం: అన్నమయ్య జిల్లా పోలీసుల వినూత్న ప్రచార హోరు.. పుంగనూరు లోAISF జిల్లా స్థాయి శిక్షణా తరగతుల కరపత్రాల విడుదల 56వ డివిజన్‌లో ముమ్మరంగా అంబలి పంపిణీ ​మంచిర్యాలలో 24వ రోజుకు చేరిన 'దివాకరన్న పెరుగన్నం' పంపిణీ ​రాముని చెరువు అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు ​పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
www.ntodaynews.com

​పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
24 May, 2026 - 02:21 PM
46 వీక్షణలు

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000/- వైద్య నిధుల అనుమతి పత్రం అందజేత

NTODAY NEWS మంచిర్యాల:ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు తానున్నానంటూ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. మంచిర్యాల నియోజకవర్గం, హాజీపూర్ మండలం, బుద్దిపల్లి (కొండాపూర్) గ్రామానికి చెందిన అల్లంల అంజయ్య మోకాలి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) లో చికిత్స పొందుతుండగా, వారి ఆర్థిక పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు లేఖ రాసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) విలువైన వైద్య నిధుల అనుమతి పత్రాన్ని అత్యంత వేగంగా మంజూరు చేయించారు. ఈ మంజూరైన సహాయక పత్రాలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్వయంగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. సకాలంలో స్పందించి తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన శాసనసభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు మరియు బుద్దిపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు