BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

​పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
24 May, 2026 - 02:21 PM
94 వీక్షణలు

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000/- వైద్య నిధుల అనుమతి పత్రం అందజేత

NTODAY NEWS మంచిర్యాల:ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు తానున్నానంటూ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. మంచిర్యాల నియోజకవర్గం, హాజీపూర్ మండలం, బుద్దిపల్లి (కొండాపూర్) గ్రామానికి చెందిన అల్లంల అంజయ్య మోకాలి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) లో చికిత్స పొందుతుండగా, వారి ఆర్థిక పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు లేఖ రాసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) విలువైన వైద్య నిధుల అనుమతి పత్రాన్ని అత్యంత వేగంగా మంజూరు చేయించారు. ఈ మంజూరైన సహాయక పత్రాలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్వయంగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. సకాలంలో స్పందించి తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన శాసనసభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు మరియు బుద్దిపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు