www.ntodaynews.com
చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
చిలకలూరిపేట: స్థానిక రైతు బజార్ ప్రాంగణంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మరణించి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అర్బన్ ఎస్ఐ సోమేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు తెల్ల చొక్కా, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎస్ఐ సోమేశ్వరరావు , ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించేందుకు వివరాలు సేకరిస్తున్నారు.