BREAKING
అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ మరియు ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు 10 ఫలితాలు అదుర్స్ పలించిన 100 రోజుల ప్లానింగ్ చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఘనంగా మేడే సందేశంలో కార్మికుల గొప్పతనాన్ని చాటి చెప్పిన చింతలపూడి ఎమ్మెల్యే పోలవరం గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం… ఉద్రిక్తతకు దారితీసే పరిణామాలు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలి పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం విశాఖ విద్యార్థిని అద్భుత విజయం అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ మరియు ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు 10 ఫలితాలు అదుర్స్ పలించిన 100 రోజుల ప్లానింగ్ చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఘనంగా మేడే సందేశంలో కార్మికుల గొప్పతనాన్ని చాటి చెప్పిన చింతలపూడి ఎమ్మెల్యే పోలవరం గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం… ఉద్రిక్తతకు దారితీసే పరిణామాలు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలి పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం విశాఖ విద్యార్థిని అద్భుత విజయం అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద
www.ntodaynews.com

పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 07:34 AM
26 వీక్షణలు

పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం

పల్నాడు జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తండ్రీ, కూతురు ఇద్దరూ కలిసి ఉత్తీర్ణులై అందరినీ ఆకట్టుకున్నారు.

రెంటచింతల మండలం మల్లవరం గ్రామానికి చెందిన బాబురావు (42) సిమెంట్ ఫ్యాక్టరీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన అతను, తన కూతురు చిట్టితో కలిసి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు.

కూతురు 448 మార్కులు సాధించగా, బాబురావు 257 మార్కులు సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా చదువు పట్ల ఆసక్తి ఉంటే సాధ్యం అని ఈ తండ్రీకూతుళ్లు నిరూపించారు.

ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో తల్లి-కొడుకు కూడా కలిసి పదో తరగతి ఉత్తీర్ణులైన సంఘటన వెలుగులోకి వచ్చింది.