BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 07:34 AM
65 వీక్షణలు

పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం

పల్నాడు జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తండ్రీ, కూతురు ఇద్దరూ కలిసి ఉత్తీర్ణులై అందరినీ ఆకట్టుకున్నారు.

రెంటచింతల మండలం మల్లవరం గ్రామానికి చెందిన బాబురావు (42) సిమెంట్ ఫ్యాక్టరీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన అతను, తన కూతురు చిట్టితో కలిసి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు.

కూతురు 448 మార్కులు సాధించగా, బాబురావు 257 మార్కులు సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా చదువు పట్ల ఆసక్తి ఉంటే సాధ్యం అని ఈ తండ్రీకూతుళ్లు నిరూపించారు.

ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో తల్లి-కొడుకు కూడా కలిసి పదో తరగతి ఉత్తీర్ణులైన సంఘటన వెలుగులోకి వచ్చింది.