BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 07:34 AM
38 వీక్షణలు

పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం

పల్నాడు జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తండ్రీ, కూతురు ఇద్దరూ కలిసి ఉత్తీర్ణులై అందరినీ ఆకట్టుకున్నారు.

రెంటచింతల మండలం మల్లవరం గ్రామానికి చెందిన బాబురావు (42) సిమెంట్ ఫ్యాక్టరీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన అతను, తన కూతురు చిట్టితో కలిసి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు.

కూతురు 448 మార్కులు సాధించగా, బాబురావు 257 మార్కులు సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా చదువు పట్ల ఆసక్తి ఉంటే సాధ్యం అని ఈ తండ్రీకూతుళ్లు నిరూపించారు.

ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో తల్లి-కొడుకు కూడా కలిసి పదో తరగతి ఉత్తీర్ణులైన సంఘటన వెలుగులోకి వచ్చింది.