BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

పదవ తరగతి ఫలితాలలో విజయభేరి మ్రోగించిన కుప్పం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు.

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
30 Apr, 2026 - 08:48 PM
179 వీక్షణలు

పదవ తరగతి ఫలితాలలో విజయభేరి మ్రోగించిన కుప్పం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు.

10 వ తరగతి 2026 ఫలితాలలో కుప్పం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించారు. పెద్దమల్లు లక్ష్మి ఈశ్వర్ చంద్ రెడ్డి ( H.T NO. 2620114842) 592/600 మార్కులతో ప్రథమ స్థానం, అనహిత షిజో ( H.T NO. 2620113905) 590/600 మార్కులతో ద్వితీయ స్థానం, సి.చరణ్ కుమార్ ( H.T NO. 2620114552) 582/600 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. 31 మంది విద్యార్థులు 500 లకు పైన మార్కులు సాధించారు. వీరిలో 19 మంది 550 పైన మార్కులు సాధించారు. మిగిలిన వారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. సబ్జెక్ట్ పరంగా తెలుగు 100/100 ఇద్దరు, హింది 100/100 నలుగురు, గణితం 100/100 ఇద్దరు, సైన్స్ 100/100 ఒకరు, సోషియల్ 100/100 ఒకరు సాధించారు. 

                  ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను పాఠశాల ఛైర్ పర్సన్ శ్రీమతి యన్. శాంతా నాగరాజ్ గారు, బి సి యన్ విద్యా సంస్థల సెక్రటరీ సాగర్ రాజ్ గారు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి దమయంతి గారు అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.