www.ntodaynews.com
పీర్ల పండుగ వేడుకల్లో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
భువనగిరి పట్టణం మరియు వలిగొండ పట్టణంలో ఘనంగా నిర్వహించిన పీర్ల పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రజలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పీర్ల పండుగ సాంప్రదాయాలకు, సామరస్యానికి ప్రతిక అని తెలిపారు. అన్ని మతాల ప్రజలు కలిసి ఆనందంగా జరుపుకునే ఈ వేడుకలు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ప్రజల ఆనందాల్లో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందని నియోజకవర్గాల్లో సౌబ్రాతృత్వం వాతావరణం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకక్కించారు..ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు యువకులు అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు..