BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పెన్షన్ కోసం సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్న వృద్ధులు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 04:41 PM
39 వీక్షణలు

ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం: జీ ఉమ్మడివరం గ్రామ సచివాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం వయోవృద్ధ లబ్ధిదారులు శనివారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. పెన్షన్ పంపిణీపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పలువురు వృద్ధులు సచివాలయం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయంపై వివరాలు తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు త్రిపురాంతకం ఎంపీడీవోను చరవాణి ద్వారా సంప్రదించగా స్పందన లభించలేదని సమాచారం. దీంతో లబ్ధిదారులు అయోమయంలో ఉన్నట్లు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పెన్షన్ పంపిణీపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.