BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 19 March 2026, 12:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 10వ ఘనంగా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 12:00 PM
313 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం 10వ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఉత్సవం భాగంగా స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది.

ఆలయ అర్చకుడు దాములూరి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో భక్తులు శ్రీ చెంచులక్ష్మి–రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలు చేసి, పంచాంగ శ్రవణం చేశారు.

ఆలయ కమిటీ కన్వీనర్ పరుచూరు హరిమాధగుప్త ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉత్సవం సాఫీగా జరిగేలా చూసుకున్నారు. గ్రామ వాసులు ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కీర్తనలను ఆస్వాదించారు.