BREAKING
నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
www.ntodaynews.com

లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 10వ ఘనంగా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 12:00 PM
209 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం 10వ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఉత్సవం భాగంగా స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది.

ఆలయ అర్చకుడు దాములూరి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో భక్తులు శ్రీ చెంచులక్ష్మి–రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలు చేసి, పంచాంగ శ్రవణం చేశారు.

ఆలయ కమిటీ కన్వీనర్ పరుచూరు హరిమాధగుప్త ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉత్సవం సాఫీగా జరిగేలా చూసుకున్నారు. గ్రామ వాసులు ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కీర్తనలను ఆస్వాదించారు.