www.ntodaynews.com
పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలి
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలి
పెద్దవడుగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన సమయంలో తెలికి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయ సాంబశివుడు పిడుగుపాటుకు గురయ్యాడు. ఘటన స్థలంలోనే అతడు మృతి చెందాడు.
ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాంబశివుడు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.