www.ntodaynews.com
పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్...
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్...
ఇటీవల గాదెవారిపల్లి గ్రామానికి చెందిన మిర్చి వ్యాపారి చల్ల అయ్యప్ప ను పోలీస్ స్టేషన్ కి పిలిపించి రైతుల దగ్గర మిర్చి కొనుగోలు చేసిన తాలుకు డబ్బులు ఇవ్వాలని మందలించిన ఎస్ఐ వాసు
ఈ నేపథ్యంలో ఎస్సై వాసును సస్పెండ్ చేసిన ఉన్నత అధికారులు.