BREAKING
హార్వెస్టర్ ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు వృద్ధురాలిపై అత్యాచారం....? నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం హార్వెస్టర్ ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు వృద్ధురాలిపై అత్యాచారం....? నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం
www.ntodaynews.com

పంచాయతీ రోడ్డు ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 05:41 PM
408 వీక్షణలు

పంచాయతీ రోడ్డు ఆక్రమణపై నక్కా రాము ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో పంచాయతీ రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో ఎంపీపీ పాఠశాల, కమ్యూనిటీ హాల్, గౌడ బజార్‌కు వెళ్లే ప్రధాన మార్గం ఇదే కావడంతో ప్రజలు రోజూ ఈ రహదారిని ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు అయిన వరిగడ్డి, ధాన్యం తరలింపులు కూడా ఈ దారిగానే జరుగుతున్నాయి.
ఇలాంటి రద్దీగా ఉండే మార్గాన్ని ఆక్రమించడం వల్ల రహదారి ఇరుకుగా మారి రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశీలన చేపట్టి అక్రమ నిర్మాణాన్ని తొలగించి రహదారిని పరిరక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.