BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

పంచాయతీ రోడ్డు ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 05:41 PM
380 వీక్షణలు

పంచాయతీ రోడ్డు ఆక్రమణపై నక్కా రాము ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో పంచాయతీ రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో ఎంపీపీ పాఠశాల, కమ్యూనిటీ హాల్, గౌడ బజార్‌కు వెళ్లే ప్రధాన మార్గం ఇదే కావడంతో ప్రజలు రోజూ ఈ రహదారిని ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు అయిన వరిగడ్డి, ధాన్యం తరలింపులు కూడా ఈ దారిగానే జరుగుతున్నాయి.
ఇలాంటి రద్దీగా ఉండే మార్గాన్ని ఆక్రమించడం వల్ల రహదారి ఇరుకుగా మారి రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశీలన చేపట్టి అక్రమ నిర్మాణాన్ని తొలగించి రహదారిని పరిరక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.