BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 05 April 2026, 05:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పంచాయతీ రోడ్డు ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 05:41 PM
603 వీక్షణలు

పంచాయతీ రోడ్డు ఆక్రమణపై నక్కా రాము ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో పంచాయతీ రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో ఎంపీపీ పాఠశాల, కమ్యూనిటీ హాల్, గౌడ బజార్‌కు వెళ్లే ప్రధాన మార్గం ఇదే కావడంతో ప్రజలు రోజూ ఈ రహదారిని ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు అయిన వరిగడ్డి, ధాన్యం తరలింపులు కూడా ఈ దారిగానే జరుగుతున్నాయి.
ఇలాంటి రద్దీగా ఉండే మార్గాన్ని ఆక్రమించడం వల్ల రహదారి ఇరుకుగా మారి రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశీలన చేపట్టి అక్రమ నిర్మాణాన్ని తొలగించి రహదారిని పరిరక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.