BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన నవతేజ్ హాస్పిటల్ వైద్యులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 10:44 AM
44 వీక్షణలు

పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన నవతేజ్ హాస్పిటల్ వైద్యులు

ఏలూరు జిల్లా చింతలపూడి

చింతలపూడి పోలీస్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ సిబ్బంది పరేడ్ కార్యక్రమం శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగింది. ఈ పరేడ్‌లో సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నవతేజ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నరేష్ బాబు (మాజీ ఇండో టిబెటన్ కమాండెంట్) పోలీస్ సిబ్బందికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎస్సై సతీష్ కుమార్, ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్నతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.