BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

పోలవరం గ్రామంలో పిచ్చికుక్క కాటుకు గురైన వృద్ధుడు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 05:13 PM
190 వీక్షణలు

చాట్రాయి ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ బి సునీత సకాలంలో స్పందన

ఏలూరు జిల్లా : నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సోమవారం సాయంత్రం పిచ్చికుక్క దాడి చేసింది. గ్రామానికి చెందిన తాణంకి సరవయ్య (60)పై సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో పిచ్చికుక్క దాడి చేసి పిక్క పట్టుకుని కరవడంతో ఆయనకు గాయాలు అయ్యాయి.

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సరవయ్యను చాట్రాయి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ బి. సునీత వెంటనే స్పందించి సరవయ్యకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తూ పంపించారు.

గ్రామంలో పిచ్చికుక్క సంచారం పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.