www.ntodaynews.com
పోతనపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
పోతనపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు టీడీపీ నేతలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గుంపుల రాము ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మరియు స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, భాస్కరరావు, అబ్బులు, వెంకటేశ్వరావు, మంగయ్య, పిచ్చేశ్వర రావు ,సుభకర్ రావు, యేసుబాబు, పాపారావు, నారాయణ, నవీన్, పెద్దవెంకటేశ్వరరావు, భాస్కర్ మరియు కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.