BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

పోతనపల్లి గ్రామంలో మంగయ్య ఆధ్వర్యంలో మంత్రి కొలుసు.పార్థసారధి గారి జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 10:25 PM
194 వీక్షణలు

పోతనపల్లి గ్రామంలో మంగయ్య ఆధ్వర్యంలో మంత్రి కొలుసు పార్థసారధి జన్మదిన వేడుకలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో గ్రామ నాయకులు మంగయ్య ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార ప్రసార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి  పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు, ఉపాధ్యక్షుడు కృష్ణ ప్రసాద్, బూత్ కన్వీనర్ ఏసుబాబు, గ్రామ కార్యదర్శి పెద్ద వెంకటేశ్వరరావు, రాములు, నాగేశ్వరావు, చాట్రాయి మండల వాణిజ్య విభాగం కార్యదర్శి వెంకటసీతారామయ్య, రాజీవ్ నాయక్ మరియు ఇతర టీడీపీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ అభివృద్ధి పథకాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశేషమైన చర్చలు జరిపారు.