BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

పోతనపల్లి పెద్ద తండాలో రోడ్డు క్లీన్ చేస్తూ బూత్ కన్వీనర్ ఏసుబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 04:18 PM
96 వీక్షణలు

పోతనపల్లి పెద్ద తండాలో రోడ్డు క్లీన్ చేస్తూ బూత్ కన్వీనర్ ఏసుబాబు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండాలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అనంతరం రోడ్డు మీద పోసిన మట్టిని చదును చేయకుండ అనుమతించిన కాంట్రాక్టర్ బత్తుల మాధవరావు కారణంగా గ్రామంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా స్కూలు పిల్లల వ్యాన్ తిరగడానికి అవకాశం లేకపోవడంతో వారు ఎండల్లో నడవాల్సి వచ్చారు.

ఈ సమస్య గురించి గ్రామ నాయకులకు తెలియపరిచిన తరువాత, తెలుగుదేశం పార్టీ 21వ బూత్ కన్వీనర్ బాణవతు ఏసుబాబు ముందుకు వచ్చి, సిమెంట్ రోడ్డు మీద ఉన్న మట్టిని క్లీన్ చేయించడమే కాకుండా, రాకపోకలకు అనుకూల మార్గాన్ని అందించారు.

ఈ చర్య తరువాత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు ఏసుబాబు మరియు వినోద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.