BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

పోతనపల్లి పెద్ద తండాలో రోడ్డు క్లీన్ చేస్తూ బూత్ కన్వీనర్ ఏసుబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 04:18 PM
72 వీక్షణలు

పోతనపల్లి పెద్ద తండాలో రోడ్డు క్లీన్ చేస్తూ బూత్ కన్వీనర్ ఏసుబాబు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండాలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అనంతరం రోడ్డు మీద పోసిన మట్టిని చదును చేయకుండ అనుమతించిన కాంట్రాక్టర్ బత్తుల మాధవరావు కారణంగా గ్రామంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా స్కూలు పిల్లల వ్యాన్ తిరగడానికి అవకాశం లేకపోవడంతో వారు ఎండల్లో నడవాల్సి వచ్చారు.

ఈ సమస్య గురించి గ్రామ నాయకులకు తెలియపరిచిన తరువాత, తెలుగుదేశం పార్టీ 21వ బూత్ కన్వీనర్ బాణవతు ఏసుబాబు ముందుకు వచ్చి, సిమెంట్ రోడ్డు మీద ఉన్న మట్టిని క్లీన్ చేయించడమే కాకుండా, రాకపోకలకు అనుకూల మార్గాన్ని అందించారు.

ఈ చర్య తరువాత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు ఏసుబాబు మరియు వినోద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.