BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 11 April 2026, 04:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లి పెద్ద తండాలో రోడ్డు క్లీన్ చేస్తూ బూత్ కన్వీనర్ ఏసుబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 04:18 PM
180 వీక్షణలు

పోతనపల్లి పెద్ద తండాలో రోడ్డు క్లీన్ చేస్తూ బూత్ కన్వీనర్ ఏసుబాబు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండాలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అనంతరం రోడ్డు మీద పోసిన మట్టిని చదును చేయకుండ అనుమతించిన కాంట్రాక్టర్ బత్తుల మాధవరావు కారణంగా గ్రామంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా స్కూలు పిల్లల వ్యాన్ తిరగడానికి అవకాశం లేకపోవడంతో వారు ఎండల్లో నడవాల్సి వచ్చారు.

ఈ సమస్య గురించి గ్రామ నాయకులకు తెలియపరిచిన తరువాత, తెలుగుదేశం పార్టీ 21వ బూత్ కన్వీనర్ బాణవతు ఏసుబాబు ముందుకు వచ్చి, సిమెంట్ రోడ్డు మీద ఉన్న మట్టిని క్లీన్ చేయించడమే కాకుండా, రాకపోకలకు అనుకూల మార్గాన్ని అందించారు.

ఈ చర్య తరువాత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు ఏసుబాబు మరియు వినోద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.