BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​ప్రాణదాతలుగా నిలవండి.. రక్తదానం అందరి బాధ్యత: మేయర్ పిలుపు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
26 May, 2026 - 04:22 PM
88 వీక్షణలు

​తలసేమియా, సికిల్ సెల్ బాధితుల కోసం మేయర్ ధరణి మధుకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మంచిర్యాల: రక్తదానం అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ప్రత్యేక చొరవతో.. ప్రధానంగా తలాసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న బాధితులను ఆదుకునేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయగా, మొత్తం 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడటానికి ముందుకు వచ్చిన రక్తదాతలను ఈ సందర్భంగా మేయర్ ప్రత్యేకంగా అభినందించారు