BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు భర్తీ చేయాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
18 Mar, 2026 - 12:56 PM
119 వీక్షణలు
ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు భర్తీ చేయాలి  

నల్గొండ జిల్లా చిట్యాల విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను భర్తీ చేయాలని కోరుతూ విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ అధ్యక్షులు బోల్గురి ముకేష్ బుధవారం చిట్యాల మండల విద్యాధికారి సైదా నాయక్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల సుప్రీం కోర్టు  ఇచ్చిన తీర్పు ప్రకారం, ఉచిత సీట్ల కేటాయింపును ఒక జాతీయ మిషన్‌గా భావించి అమలు చేయాలి. ప్రతి స్కూల్ తమ నోటీసు బోర్డులపై అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ప్రదర్శించాలి తెలిపారు ఎంపికైన విద్యార్థుల నుండి పుస్తకాలు, యూనిఫాం లేదా ఇతర ఫీజుల పేరిట ఎలాంటి నగదు వసూలు చేయకూడదు కేవలం ఒకటో తరగతికే కాకుండా, 2 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో కూడా పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి అన్నారు. ​ఏప్రిల్ 30 లోపు దీనిపై కార్యాచరణ నివేదిక విడుదల చేయాలని ఫౌండేషన్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ చైర్మన్ దోమలపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.