BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ప్రభుత్వ పాఠశాలలో 587 మార్కులు సాధించిన అడపా అపర్ణ దేవి కి అభినందనలు.

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
01 May, 2026 - 07:28 PM
50 వీక్షణలు

ప్రభుత్వ పాఠశాలలో  587 మార్కులు సాధించిన  అడపా అపర్ణ దేవికి అభినందనలు.

గొల్లప్రోలు టిడిపి పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు  అభినందనలు తెలియజేశారు .అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అమలు చేసిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ఫలితంగా విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. గురువారం విడుదలైన ఫలితాల్లో 600 మార్కులకు 587 మార్కులు  ప్రభుత్వ పాఠశాల విభాగంలో మొదటి స్థానం సాధించింది.  ఈ సందర్భంగా  విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించడం గర్వకారణమని తెలిపారు.

587.  మార్కులు సాధించిన అడపా అపర్ణ దేవి కు శుభాకాంక్షలు తెలియజేస్తూ. భవిష్యత్తులోనూ ఇదే పట్టుదలతో ఉన్నత చదువుల్లో రాణించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అపర్ణ దేవి కు ఆకాంక్షలు వ్యక్తం చేశారు. ఈ విజయాల వెనక కృషిచేసిన ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు, "మాతృ దేవోభవ, ఆచార్య దేవోభవ ," మరోసారి సాధకమైంది . ప్రతి విజయం వంతమైన వ్యక్తి వెనుక ఒక గురువు ప్రేరణంగా అలాంటి గురువులను గౌరవించడం నేర్చుకోవాలని అది మనందరి బాధ్యతని తెలియజేశారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు,  వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, పాల్గొన్నారు.