BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య కోహెడ మండల్

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
24 May, 2026 - 06:41 PM
335 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య కోసం విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచన భాగంలో కోహెడ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని ప్రైవేట్ స్కూలుకు దీటుగా ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యతో పాటు నోట్ బుక్స్ మరియు స్టడీ బుక్స్ మరియు యూనిఫామ్ మరియు మధ్యాహ్నం ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నామని అలాగే ఇంగ్లీషులో బోధన మరియు కంప్యూటర్ క్లాస్ అందిస్తున్నామని కోహెడ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ హెచ్ఎం గారు ఎండి మహమూద్ సార్ ప్రధానోపాధ్యాయుడు నారాయణ సార్ శనిగరం గ్రామం నివాసులు మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులను ఉత్తమ ప్రధమవంతులుగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తూ వారి సొంత ఖర్చులతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాలకవర్గం మరియు విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది