www.ntodaynews.com
ప్రభుత్వ విద్యాకు ప్రాధాన్యత
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ విద్యాకు ప్రాధాన్యత
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో
ప్రభుత్వం విద్యాకు అత్యంత ప్రాధాన్యత అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లాఅధికారి మహమ్మద్ ఘయాజుద్దీన్ అన్నారు
దేవరపల్లి మండలం యర్నగూడెం బాలికల వసతి గృహ విద్యార్థునులకు రెండు జతల దుస్తులు దుప్పటి రగ్గు స్వెటర్ స్పోర్ట్స్ షూ తదితర సామాగ్రి అందించారు
విద్యార్థినులకు శ్రద్ద ఆసక్తితో విద్యను అభ్యసించి ఉన్నతశిఖరాలను అందుకోవాలని సూచించారు
కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారిని పంపన ధనలక్ష్మి పాల్గొన్నారు