BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ప్రభుత్వ విద్యాకు ప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
20 Aug, 2026 - 08:31 AM
40 వీక్షణలు

ప్రభుత్వ విద్యాకు ప్రాధాన్యత

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో

ప్రభుత్వం విద్యాకు అత్యంత ప్రాధాన్యత అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లాఅధికారి మహమ్మద్ ఘయాజుద్దీన్ అన్నారు

దేవరపల్లి మండలం యర్నగూడెం బాలికల వసతి గృహ విద్యార్థునులకు రెండు జతల దుస్తులు దుప్పటి రగ్గు స్వెటర్ స్పోర్ట్స్ షూ తదితర సామాగ్రి అందించారు 


విద్యార్థినులకు శ్రద్ద ఆసక్తితో విద్యను అభ్యసించి ఉన్నతశిఖరాలను అందుకోవాలని సూచించారు 


కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారిని పంపన ధనలక్ష్మి పాల్గొన్నారు