BREAKING
పచ్చిరొట్ట పంటలతో భూమికి కొత్త ఊపు.. కీసర - ఘటకేసర్ రహదారిపై గాలి దుమారం బీభత్సం: విరిగిపడిన భారీ వృక్షాలు మే 31 వరకు శ్రీ కృష్ణ స్కిన్ కేర్ హాస్పిటల్‌లో ఉచిత ఓపీ వైద్య సేవలు సాయమ్మ ఈదయ్య కుటుంబ వృక్ష ఆత్మీయ సమ్మేళనం పుంగనూరు డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు ఎక్సైజ్ కానిస్టేబుల్ రెడ్డయ్య మృతి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాడానికి మేము ముందుంటాం...జనసేన వర్షాభావ హెచ్చరిక.. రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ అప్రమత్తం వాహనదారులపై మళ్లీ ఇంధన భారం పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం పచ్చిరొట్ట పంటలతో భూమికి కొత్త ఊపు.. కీసర - ఘటకేసర్ రహదారిపై గాలి దుమారం బీభత్సం: విరిగిపడిన భారీ వృక్షాలు మే 31 వరకు శ్రీ కృష్ణ స్కిన్ కేర్ హాస్పిటల్‌లో ఉచిత ఓపీ వైద్య సేవలు సాయమ్మ ఈదయ్య కుటుంబ వృక్ష ఆత్మీయ సమ్మేళనం పుంగనూరు డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు ఎక్సైజ్ కానిస్టేబుల్ రెడ్డయ్య మృతి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాడానికి మేము ముందుంటాం...జనసేన వర్షాభావ హెచ్చరిక.. రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ అప్రమత్తం వాహనదారులపై మళ్లీ ఇంధన భారం పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం
www.ntodaynews.com

ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాడానికి మేము ముందుంటాం...జనసేన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 May, 2026 - 03:05 PM
9 వీక్షణలు

పుంగనూరు రోడ్డు సమస్య కి పరిష్కారం చూపిన నాయకులు నేడు మరొక సమస్య పరిష్కారం తో ముందుకు వచ్చారు.పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో గల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న మున్సిపాలి వాటర్ బోర్ చేడి పోవడంతో రాయల్ కుమార్ మునిసిపల్ డీఈ కి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో మునిసిపల్ అధికారులు వెంటనే స్పందించి వెంటనే మునిసిపల్ బోర్ సమస్య పరిష్కారించారు.సమస్యను పరిష్కారించిన రాయల్ కుమార్ కు అక్కడ నివసిస్తున్నా  100 కుటుంభాల ప్రజలు ధన్యవాదాలు తెలియాచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజా సమస్యల పరిష్కారం లో ముందు ఉండేది జనసేన పార్టీ అని మా అధినాయకుడు మాకు నేర్పించన కర్తవ్యం గా ప్రజా సమస్యల పరిష్కారం ముందు ఉండాలని మేము మా నాయకుడి ఆదర్శాలు పాటిస్తున్నామన్నారు.