BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాడానికి మేము ముందుంటాం...జనసేన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 May, 2026 - 03:05 PM
30 వీక్షణలు

పుంగనూరు రోడ్డు సమస్య కి పరిష్కారం చూపిన నాయకులు నేడు మరొక సమస్య పరిష్కారం తో ముందుకు వచ్చారు.పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో గల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న మున్సిపాలి వాటర్ బోర్ చేడి పోవడంతో రాయల్ కుమార్ మునిసిపల్ డీఈ కి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో మునిసిపల్ అధికారులు వెంటనే స్పందించి వెంటనే మునిసిపల్ బోర్ సమస్య పరిష్కారించారు.సమస్యను పరిష్కారించిన రాయల్ కుమార్ కు అక్కడ నివసిస్తున్నా  100 కుటుంభాల ప్రజలు ధన్యవాదాలు తెలియాచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రజా సమస్యల పరిష్కారం లో ముందు ఉండేది జనసేన పార్టీ అని మా అధినాయకుడు మాకు నేర్పించన కర్తవ్యం గా ప్రజా సమస్యల పరిష్కారం ముందు ఉండాలని మేము మా నాయకుడి ఆదర్శాలు పాటిస్తున్నామన్నారు.