www.ntodaynews.com
ప్రజా వాణి ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 వరకు
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
కీసర సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం డిప్యూటీ కమిషనర్ వసంత రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా వాణి కార్యక్రమం ఉంటుంది.
కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
మీరు ప్రతి సమస్యపై ఫిర్యాదు చేయొచ్చు అలాగే మీ గల్లీలో లైట్,డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య ఆసరా పెన్షన్ ఇందిరమ్మ ఇళ్లు కోసం చేసుకోవచ్చు.