BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 17 March 2026, 07:29 am
Posted by : ఆనంద్ రెడ్డి

ప్రజా వాణి ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 వరకు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
ఆనంద్ రెడ్డి కీసర డివిజన్ ప్రతినిధి
17 Mar, 2026 - 07:29 AM
81 వీక్షణలు

కీసర సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం డిప్యూటీ కమిషనర్ వసంత రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా వాణి కార్యక్రమం ఉంటుంది.

కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

మీరు ప్రతి సమస్యపై ఫిర్యాదు చేయొచ్చు అలాగే మీ గల్లీలో లైట్,డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య ఆసరా పెన్షన్ ఇందిరమ్మ ఇళ్లు కోసం చేసుకోవచ్చు.