BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
05 Jun, 2026 - 09:19 PM
11 వీక్షణలు

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

ఆకతాయిల ఆగడాలతో జీటీ ఎక్స్ ప్రెస్ అద్దాలు ధ్వంసం, లోకో పైలెట్ కి గాయాలు..

ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో, ఎర్నాకులం, నుంచి బిలాస్పూర్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు లోని  ఆకతాయిలు, ఎదురు గా వస్తున్న జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజన్ పై వారు  ఆహారం,మద్యం బాటిలు విసరటంతో   జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజన్ ముందు అద్దం పగిలి లోకో పైలట్ ఆంజనేయులకి గాయాలు.

జీటీ ఎక్స్ ప్రెస్ రాత్రి ఒంటి గంట సమయం లో నిలుపుదల చేసి గాయపడిన లోకో పైలట్ ను ఉలవపాడు ప్రభుత్వ వైద్య శాలకి తరలించి ప్రథమ చికి త్స అనంతరం విజయవాడ రైల్వే వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్న వైనం

ఈ ఘటన పై ఒంగోలు ఆర్పిఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నారు