BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ప్రకృతి వ్యవసాయం - వ్యవసాయ శాఖ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 03:29 PM
101 వీక్షణలు

ప్రకృతి వ్యవసాయం - వ్యవసాయ శాఖ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం (APCNF) పై రైతు సేవ కేంద్రం సిబ్బందికి అవగాహన మరియు క్షేత్ర దర్శనం నిర్వహించారు.

మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ గారు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలు లేని ఆరోగ్యకరమైన జీవన శైలికి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలు తినడం ఎంత ముఖ్యమో వివరించారు. 0-20 సెంట్ల పొలంలో ATM (Any Time Money) విధానాన్ని అవలంబించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మెంటర్ కె లక్ష్మీ గారి పొలాన్ని పరిశీలించారు. ఈ పొలంలో 5 సెంట్ల భూమిలో 15 రకాల మొక్కలు (కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు, పండ్ల మొక్కలు) పండించడం వలన రైతుకు సంవత్సరం పొడుగునా ఏదో ఒక పంట ద్వారా రాబడి వస్తుందని తెలిపారు. ఇతర రైతులు కూడా తమ భూమిలో కొన్ని సెంట్లు ఈ విధానాన్ని పాటించాలని రైతు సేవ కేంద్ర సిబ్బందికి సూచించారు.

ప్రకృతి వ్యవసాయం యూనిట్ ఇంచార్జ్ జి శ్రీనివాసరావు ద్రవ జీవామృతం, బీజామృతం మరియు విత్తన గుళికల తయారీ విధానాలు మరియు వాటి ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవ కేంద్రం సిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.