BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

ప్రమాదంలో యూట్యూబర్ మృతి..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 07:38 AM
100 వీక్షణలు

ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. కుటుంబానికి 5 లక్షల సహాయం చేసిన 164 గ్రామాల మత్స్యకార కాపులు

ఒంగోలు ప్రాంతానికి చెందిన యువ యూట్యూబర్, అనుపాత్రికేయుడు శివారెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కడలూరు మరబోట్ల వివాదంపై నిర్వహించిన సమావేశానికి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన శివారెడ్డి, తిరుగు ప్రయాణంలో చాకిచెర్ల తుమ్ములు మలుపు వద్ద జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడికి భార్యతో పాటు 9 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆదారంగా ఉన్న శివారెడ్డి ఆకస్మిక మరణంతో వారు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లారు.

ఈ విషాదం గురించి తెలుసుకున్న 164 గ్రామాల మత్స్యకార కాపులు మానవత్వంతో స్పందించారు. ముందుగా ఇచ్చిన హామీ మేరకు సమావేశం నిర్వహించి, శివారెడ్డి ఇద్దరు చిన్నారుల పేర్లపై రూ.5 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్‌గా జమ చేయనున్నట్లు ప్రకటించారు.

సమావేశానికి చిన్నారులను తీసుకురాగానే వారి పరిస్థితి చూసి కాపులు భావోద్వేగానికి గురయ్యారు. “మా జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుని కుటుంబానికి న్యాయం చేయడం మా బాధ్యత” అని తెలిపారు.

కాపుల ఈ సహాయ చర్యపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సహచర పాత్రికేయులు కూడా కాపుల సేవాభావానికి కృతజ్ఞతలు తెలిపారు.