BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

పుంగనూరు లో ఘనంఘ చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 03:57 PM
26 వీక్షణలు

పుంగనూరు లో ఘనంఘ చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు..

అన్నమయ్య జిల్లా, పుంగనూరు రూరల్ టిడిపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను బీమగాని పల్లె సర్కిల్ లో టిడిపి నాయకులు,కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేరుకొని బాణ సంచా పేల్చి కేక్ కటింగ్ చేశారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రపంచం లోనే టిడిపి పార్టీ కి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని, అహర్నిశలు తెలుగు వాడి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రుల రాజధాని అమరావతి ఏర్పాటు చేసిన చంద్రబాబు పరిపాలన లో ప్రజలకు మరింత అభివృద్ధి చేకూరుతుందని అన్నారు. ప్రతి ఒక్క పేదవాడికి అన్న క్యాంటిన్ ద్వారా ఆకలి తీర్చిన మా సీఎం చంద్రబాబు నాయుడు కి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అశీసులతో నూరు కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నమని తెలిపారు .జన్మదిన వేడుకలలో టిడిపి నాయకులు దేశాది ప్రకాష్,సంజీవ, రవి నాయుడు,కుమార్, సుధాకర్,జగదీశ్, కేశవ, ఈశ్వర్ నాయక్, సూరి నాయుడు,మోహన్ కుమార్,మనోజ్,రెడ్డెప్ప,శ్రీనాథ్,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.