BREAKING
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ఉదయం 9గంటలు అయిన తెరుచుకొని ఆసుపత్రి తలుపు శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ఉదయం 9గంటలు అయిన తెరుచుకొని ఆసుపత్రి తలుపు శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు..
www.ntodaynews.com

పుంగనూరు లో ఘనంఘ చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 03:57 PM
17 వీక్షణలు

పుంగనూరు లో ఘనంఘ చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు..

అన్నమయ్య జిల్లా, పుంగనూరు రూరల్ టిడిపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను బీమగాని పల్లె సర్కిల్ లో టిడిపి నాయకులు,కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేరుకొని బాణ సంచా పేల్చి కేక్ కటింగ్ చేశారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రపంచం లోనే టిడిపి పార్టీ కి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని, అహర్నిశలు తెలుగు వాడి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రుల రాజధాని అమరావతి ఏర్పాటు చేసిన చంద్రబాబు పరిపాలన లో ప్రజలకు మరింత అభివృద్ధి చేకూరుతుందని అన్నారు. ప్రతి ఒక్క పేదవాడికి అన్న క్యాంటిన్ ద్వారా ఆకలి తీర్చిన మా సీఎం చంద్రబాబు నాయుడు కి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అశీసులతో నూరు కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నమని తెలిపారు .జన్మదిన వేడుకలలో టిడిపి నాయకులు దేశాది ప్రకాష్,సంజీవ, రవి నాయుడు,కుమార్, సుధాకర్,జగదీశ్, కేశవ, ఈశ్వర్ నాయక్, సూరి నాయుడు,మోహన్ కుమార్,మనోజ్,రెడ్డెప్ప,శ్రీనాథ్,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.